హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు తీపి కబురు! నగరంలోని ఉప్పల్లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మరో ధనాధన్ పోరుకు ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు రానున్న న్యూజిలాం
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రోటోకాల్ రగడకు దారితీసింది, హెచ్సీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇన్విటేషన్ కార�
ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్కు సర్వం సిద్ధం చేశారు. స్టేడియంలో ముంబై ఇండియన్స్- సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య బుధవారం సాయంత్రం మ్య�
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్ కోసం సర్వం సిద్ధం చేశారు.
IND vs AUS | ఆసియా కప్లో నిరాశాజనక ప్రదర్శన చేసిన టీమిండియా.. టీ20 ప్రపంచకప్నకు ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో స్వదేశంలో టీ20 సిరీసులు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా సిరీస్ ప్రార