మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ (Vemulawada) రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాజన్నకు కోడెలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకోవడానికి బుధవారం వేకువజామునే పె�
మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని ఎమ్మెల్సీ కవిత (Kavitha) దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి ఆలయానికి చేరుకున్న కవిత ఎముల
రాజకీయ కక్ష సాధింపులతోనే ఏడాది గడిపిన కాంగ్రెస్ పాలకులు, పాలనను గాలికి వదిలేశారు. దీంతో రాష్ట్రంలో అన్నిరంగాలూ సమస్యలతో నీల్గుతున్నాయి. రేవంత్ సర్కారు నిర్లక్ష్యానికి వేములవాడ ఆలయ కోడెల అక్రమ తరలింప
రాజన్న లడ్డూకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేస్తున్న ఈ మహాప్రసాదానికి ఏటేటా డిమాండ్ పెరుగుతున్నది. గతేడాది 70 లక్షల పైగా లడ్డూలను విక్రయించగా, రెట్టింపు ఆదాయం సమకూరిం�
రాజరాజేశ్వర స్వామి | సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు శుక్రవారం ఆలయ ఓపెన్ స్లాబ్ పై నిర్వహించారు.