అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం రాత్రి పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. దీంతో 9 మంది కూలీలు మృతిచెందారు.
ఎలాంటి షరతులు లేకుండా బీడీ కార్మికులకు రూ.4,016 జీవనభృతి అందించాలని తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీడీకార్మికులు మండల కేంద్రంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించి, తహసీల్ క
AP News | అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ నాయకుల మధ్య విబేధాలు బయటపడ్డాయి. రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. క్యాంటీన్ ప్రారంభంలో కత్తెర కోసం టీ�