అమరావతి : రాజమండ్రిలోని కుమారి టాకీస్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. సన్ ఎలక్ట్రానిక్స్ టీవీ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లుగా సమాచార
వెంగళరావునగర్ : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎస్సార్ నగర్ పోలీసులు దాడులు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరితో పాటు మరో నలుగురు మహిళలను అరెస్టు చేశ�
ఎల్బీనగర్ : రాజమండ్రి నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్న ముఠాగుట్టును చైతన్యపురి పోలీసులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వాహనంలో గంజాయిని తరలిస్తున్న వారిని కొత్తపేటలో పట్టుకుని వారినుండ�
మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం | ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామని.. వైసీపీ ప్రభుత్వ ఆ పనిలోనే ఉందని ఆ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. జిల్లాలోని తొండంగి మండలంలో ఒకే కుటుంబానికి చెందిన 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ కుటుంబానికి చెందిన విద్యార్థి రాజమండ్ర�