వానకాలం వడ్లు కల్లాల్లోనే అకాల వర్షానికి తడిచి ముద్దవుతున్నా ఇప్పటికీ కాంగ్రెస్ సర్కారు కొనుగోలు చేయడం లేదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్రెడ్డి విమర్శించారు. శనివారం సిర్గాపూర్ మండల కేంద్�
వానకాలం వడ్ల కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం దుబ్బా క మార్కెట్ యార్డును సందర్శించి ధా న్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలె
వానకాలం ధాన్యం సేకరణపై కాంగ్రెస్ సర్కా రు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. పేరుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నా, ధాన్యం మాత్రం సేకరించడం లేదు. రైతులు ధాన్యం తీసుకువచ్చి 20 రోజు లు దాటుతున్నా సెంటర
వానకాలం ధాన్యాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా రైతుల నుం చి పక్కాగా సేకరించాలని అధికార యంత్రాంగాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. గురువారం మెదక్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమ
వానకాలం ధాన్యం కొనేందుకు జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని అన్నారు. క్షేత్�