కుంభవృష్టి.. భీకర గాలులు.. కేరళ, కర్ణాటక, గోవాల్లో భారీ నష్టం వందల సంఖ్యలో దెబ్బతిన్న ఇండ్లు కూలిన విద్యుత్తు స్తంభాలు, చెట్లు గోవాలో నిలిచిన విద్యుత్తు సరఫరా కర్ణాటక, గోవాల్లో ఆరుగురి మృతి అత్యధికంగా నాదా�
హైదరాబాద్ : ఆదివారం కురిసిన తేలికపాటి నుంచి భారీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాల్లో పంటలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం దెబ్బతింది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కు�
మూడురోజులపాటు వర్షాలకు అవకాశం | రాష్ట్రంలో మూడురోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది.
సంగారెడ్డి : పిడుగుపాటుకు తల్లిదండ్రులు మృతిచెందిన దుర్ఘటనలో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం మనుర్ తాండాలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి వర్ష స
గ్రేటర్లో రెండురోజులుగా విభిన్న వాతావరణం నెలకొంటున్నది. పగలు భానుడు ప్రతాపం చూపిస్తుండగా, సాయంత్రం వరుణుడు కరుణిస్తున్నాడు. బుధవారం సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వ�
భారీ వర్షం | హైదరాబాద్ నగరాన్ని వర్షం మరోసారి ముంచెత్తింది. రెండు రోజుల క్రితం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియగా, నేడు ఈదురుగాలులతో కూడిన
అప్పటి దాకా ఎండ దంచికొట్టగా.. అంతలోనే ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. దీంతో నగరవాసులు కాస్త ఉపశమనం పొందారు. సోమవారం బంజారాహిల్స్లో జోరున కురుస్తున్న వ�