సంగారెడ్డి : పిడుగుపాటుకు తల్లిదండ్రులు మృతిచెందిన దుర్ఘటనలో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం మనుర్ తాండాలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి వర్ష స
గ్రేటర్లో రెండురోజులుగా విభిన్న వాతావరణం నెలకొంటున్నది. పగలు భానుడు ప్రతాపం చూపిస్తుండగా, సాయంత్రం వరుణుడు కరుణిస్తున్నాడు. బుధవారం సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వ�
భారీ వర్షం | హైదరాబాద్ నగరాన్ని వర్షం మరోసారి ముంచెత్తింది. రెండు రోజుల క్రితం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియగా, నేడు ఈదురుగాలులతో కూడిన
అప్పటి దాకా ఎండ దంచికొట్టగా.. అంతలోనే ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. దీంతో నగరవాసులు కాస్త ఉపశమనం పొందారు. సోమవారం బంజారాహిల్స్లో జోరున కురుస్తున్న వ�
హైదరాబాద్లో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
నాగర్కర్నూల్ : జిల్లాలోని తిమ్మాజీపేట మండలంలో బుధవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి పలు గ్రామాలలో దెబ్బతిన్న వరి పంటలను గురువారం మండల వ్యవసాయ అధికారి కమల్ కుమార్ పరిశీలించారు. మండల కేంద్రంతో పాటు, ప
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బుధ, గురువారాల్లో కూడా వానలు పడనున్నాయి. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియర్ కేరళ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం స్�