శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కన్నెపల్లిలోని పంప్�
తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నీరులేక వెలవెలబోతున్నాయి. జూలై నెల సగం పూర్తవుతున్నా ఇంకా వరుణుడు కరుణించడం లేదు. గతేడాది ముందుగానే వర్షాలు కురిసి జలకళ నెలకొన్�
జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో చెరువులు ఎండిపోతున్నాయి. గత కేసీఆర్ హయాం లో చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడంతోపాటు వాటికి నీరందించే ప్రధాన కాల్వలకూ మరమ్మతులు చేయగా రెం డేండ్ల కిందట కురిసిన వానలకు చె