Railway Workers Die In china | రైలు పట్టాల వద్ద పని చేస్తున్న రైల్వే కార్మికులపైకి రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారమే రైల్వే మజ్దూర్ యూనియన్ ధ్యేయమని ఏఐఆర్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్, దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాస్ అన్నారు.
నాడు సమైక్య పాలనలో కాజీపేట రైల్వే జంక్షన్ను అన్ని విధాలా నిర్లక్ష్యం చేసిన ఆంధ్రా రైల్వే ఉన్నతాధికారులు.. ఇప్పుడు డివిజన్ ఏర్పాటు విషయంలో కక్షగడుతున్నారు. కాజీపేట రైల్వే డివిజన్గా ఏర్పాటైతే సికింద్
వరంగల్ : సంగెం మండలం ఎల్గూరు రైల్వే స్టేషన్ సమీపంలో వేగంగా వెళ్తున్న రైల్లో నుంచి ఓ ప్రయాణికుడు జారిపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. 398/21 పోల్ వద్ద పని చేస్తున్న రైల్వే సిబ్బంది సాంబయ్య�