అన్ని వర్గాల ప్రయాణికులకు కలిపి భారతీయ రైల్వే ప్రతి ఏడాది రూ. 56,993 కోట్లను టికెట్లపై రాయితీగా అందిస్తున్నట్టు రైల్వే మంత్రి అశ్వనీవైష్ణవ్ బుధవారం తెలిపారు. ప్రతీ టికెట్పైనా 46 శాతం రిబేటు ఇస్తున్నట్టు ప�
రైలు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ను 120 రోజుల నుంచి 60 రోజులకు కుదిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. నవంబరు 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని గురువారం ప్రకటించింది. అంటే, 60 రోజుల లోపు ప్రయాణానికే రైలు టికెట్�
భారత రైల్వేలో క్యాటరింగ్, టూరిజంతో పాటు రైల్వే టిక్కెట్ల రిజర్వేషన్ సేవలు అందించే ఐఆర్సీటీసీ పేరిట కొన్ని నకిలీ మొబైల్ యాప్లు చెలామణి అవుతున్నాయి. దీనిపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఐఆర్సీటీసీ ఒక ప�
కొవిడ్ సమయంలో రైల్వేశాఖలో ఉన్న అన్ని రాయితీలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. కొవిడ్ సంక్లిష్ట పరిస్థితుల నుంచి జనం సాధారణ జీవితంలోకి రావడంతో రైల్వేశాఖ కొన్ని రాయితీలను పునరుద్ధరించి�
సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, ఇతర వర్గాలకు రైల్వే రాయితీలను ఎత్తివేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు ‘వృద్ధుల సంరక్షణ కేవలం బాధ్యత మాత్రమే కాదు.. అది మన కర్తవ్యం. రైలు చార్జీల్లో సీనియర్ సిటిజన్లక