కేంద్రం బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు మొండిచేయి దక్కింది. మంగళవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది.
కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఈ ఐదేండ్ల కాలంలో చేసిందేమీ లేదని, కేంద్రం నుంచి ఐదు కొత్తలు కూడా తీసుకురాలేదని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ విమర్శించారు. కనీసం రైల్వే ప్రాజెక్టులు, నవోదయ విద్యాలయాలు కూడా తే�
రైల్వే ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఇప్పటికే ఉరుకలు.. పరుగులు పెట్టాల్సిన ఎంఎంటీఎస్ రెండో దశ లోకల్ సర్వీసుల ఊసే కనిపించడం లేదు.
రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. గుజరాత్లోని దాహోద్ జిల్లాలో రూ.21,969 కోట�