ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే క్రాసింగ్ వద్ద వాహనదారుల ఇబ్బందులను తొలగించడంతోపాటు ట్రాఫిక్ సమస్య నివారణ కోసం చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల్లో జాప్యం జరుగుతున్నది.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్లో 90 డిగ్రీల మలుపు ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 648 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వెడల్పుతో రూ.18 కోట్ల వ్యయంతో దీనిని నిర్మి�
మంచిర్యాల జిల్లా కేంద్రంలో జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. కేసీఆర్ సర్కారులో అప్పటి ఎమ్మెల్యే.. ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు చొరవతో నిధులు మంజూరు కాగా, ఇటీవల టెండర్లు, అగ్రిమెంట్
సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలు, సబర్బన్ ప్రాంతాల్లో తిరుగుతున్న దాదాపు 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు చేస్తూ బుధవారం ఎస్సీఆర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 14, 15, 16, 17 తేదీలలో లోకల�
లక్నో: రైల్వే ఓవర్ బ్రిడ్జి పైనుంచి ఒక బైక్ పడింది. దానిపై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు బాలురు మరణించారు. మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఢిల్లీ సమీపంలోని ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ ఘటన