రైల్వే అధికారినంటూ ఓ వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి డోర్నకల్కు చెందిన ఓ సెల్పాయింట్ వ్యాపారి మోసపోయాడు. వివరాలిలా ఉన్నాయి. డోర్నకల్లోని పద్మావతి సెల్ పాయింట్ వ్యాపారి అభిషేక్ జైన్కు గతేడాది డిసెం
CBI Arrests Railway Official | ఒక లంచం కేసులో రైల్వే అధికారిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. (CBI Arrests Railway Official) ఆయన నివాసాల్లో సోదాలు చేసింది. రూ.2.61 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నది.
సీనియర్ రైల్వే అధికారి కుమార్తె కావడంతో ఆమె ఫిర్యాదుపై రైల్వే అధికారులు స్పందించారు. ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్�
దేశ ఆర్ధిక రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ముంబైలో వేగంగా దూసుకొస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి చీఫ్ లోకో ఇన్స్పెక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డారు.