Kazipet | కాజీపేట-హనుమకొండ- వరంగల్ త్రినగరి మాత్రమే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ దక్షిణ మధ్య రైల్వేలో కాజీపేట మరో డివిజన్గా అవతరిస్తుందని ఆశ పడుతున్నారు.
నాడు సమైక్య పాలనలో కాజీపేట రైల్వే జంక్షన్ను అన్ని విధాలా నిర్లక్ష్యం చేసిన ఆంధ్రా రైల్వే ఉన్నతాధికారులు.. ఇప్పుడు డివిజన్ ఏర్పాటు విషయంలో కక్షగడుతున్నారు. కాజీపేట రైల్వే డివిజన్గా ఏర్పాటైతే సికింద్
కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ విశాఖపట్నంను రైల్వే డివిజన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్గా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తర, దక్షిణ భారతదేశానికి ముఖ్య కూడలిగా ఉన్న కాజీపేట జంక్షన్కు రైల్వే డివిజన్ హోదా
కాజీపేట రైల్వే పాలిక్లినిక్ దవాఖానను భవిష్యత్లో మరింత ఉన్నతీకరిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ అన్నారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో ఆయనతోపాటు దక్షిణ మధ్య రై�
కొండ ను తవ్వి ఎలుకను పట్టడమంటే బహుశా ఇదేనేమో! లక్షల రూపాయల ప్రజాధనం రైల్వే లో ఎలుకల పాలవుతున్నది. లక్నో రైల్వే డివిజన్లో ఒక్క ఎలుకను పట్టుకోవడానికి అధికారులు రూ.41 వేలు ఖర్చు పెట్టారు.
వరంగల్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్పై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. గురువారం కాజీపేటలో శాసన మండలి డిప�