న్యూఢిల్లీ : కేంద్రంలో మత్స్యశాఖ లేదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వంలో మత్స్యశాఖ లేదని రాహుల్ చేసిన ప్ర�
న్యూఢిల్లీ: మత్స్యశాఖకు సంబంధించిన ప్రశ్నను ఇవాళ లోక్సభలో అడిగారు. హర్యానా ఎంపీ సునీతా దుగ్గల్ ఆ ప్రశ్నను వేశారు. మత్స్య సంపద ఉత్పత్తి కోసం ఏదైనా స్కీమ్ను ప్రవేశపెట్టారా అని ఎంపీ సున�
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్కు చెందిన జ్యోతిరాధిత్య సింథియా ఒకప్పుడు కాంగ్రెస్ నేత. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు గత ఏడాది ఎన్నికయ్యారు. కాంగ్రెస్ను వీడిన జ్యోత�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఉదయం కన్యాకుమారిలో రోడ్ షో నిర్వహించిన ఆయన కేంద్ర ప్రభుత్వంప
చెన్నై: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుకు తమిళ సంస్కృతిపై గౌరవం లేదని, కానీ తమిళనాడులో వారు చెప్పిందల్లా చేసిపెట్టే ఒక సీఎం మాత్రం ఉన్నాడని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ వి�
చెన్నై: ప్రధాని నరేంద్రమోదీపైన, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ ఉదయం తూత్తుకూడిలోని వీవోసి కాలేజీలో న్యాయవాదు
కొల్లామ్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ కేరళలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా ఈ ఉదయం కొల్లామ్లో మత్స్యకారులతో రాహుల్గాం�