కూల్ డ్రింక్ అనుకొని యాసిడ్ తాగి చిరు వ్యాపారి మృతి చెందిన ఘటన రహ్మత్నగర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఒడిశాకు చెందిన సుశాంత్కుమార్ సాహు (43) తమ కుటుంబంతో కలిసి రహ్మత్నగర్లో నివాసం ఉంటు�
‘ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రజల మనసులో ఎల్లకాలం గుర్తుండేలా వారి బాగోగులను చూడడమే మా ముందున్న కర్తవ్యం’ అని దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు మాగంటి అక్షర, దిశిర పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం కావాలని, ఉప ఎన్నికలో పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పేదల ఇండ్లను కూల్చేసేందుకు ప్రభుత్వానికి లైసెన్స్ ఇచ్చినట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్
రహ్మత్నగర్ వీడి యో గల్లీ, గురుద్వారా ప్రాంతాల్లో కలుషిత నీటి తో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు. కొన్ని రోజులుగా డ్రైనేజీ నీటితో కలిసిన నీరు సరఫరా అవుతుండటంతో అవస్థలు పడుతున్నామని తెలిపార