ప్రస్తుత చిరుధాన్యాల వాడకం పెరిగింది. చాలా మంది వీటిని తినేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. చిరు ధాన్యాల విషయానికి వస్తే వాటిల్లో రాగులు కూడా ఒకటి. రాగులతో రాగి ముద్ద, రాగి జావ, రొట్టె వంటి�
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది. కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్, ఆర్జీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాసును సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష�
ఆరోగ్యానికి బుల్లెట్స్ వంటి మిల్లెట్స్ (Millets) పోషకాల గనిగా పేరొందాయి. తృణధాన్యాలతో ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా రాబట్టాలంటే వీటిని నిర్ధిష్ట పద్ధతుల్లో తీసుకోవడం మేలు.
ఆరోగ్యకర ఆహారంతోనే (Superfoods) మనం ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా, ఉత్తేజంగా ఉండగలం. మెరుగైన ఆహారంతో వ్యాధులకు చెక్ పెట్టడంతో పాటు బరువు తగ్గడం కూడా సాధ్యమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వ్యవసాయ యూనివర్సిటీ: రాగులలో బియ్యం కంటే 30 రెట్లు అధికంగా క్యాల్షియం ఉంటుందని ప్రొ॥ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డా॥ జగదీశ్వర్ అన్నారు. ఆయన విలేకర్లతో మంగళవారం మాట్లాడుత�