ప్రపంచ వారసత్వ నిర్మాణంగా గుర్తింపు పొందిన కుతుబ్షాహీ టూంబ్స్ పరిరక్షణకు చేపడుతున్న చర్యలేమిటో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు అగాఖాన్ ట్రస్టును ఆదేశించింది.
విదేశీ ప్రతినిధులకు సీఎం రేవంత్ బుధవారం విందు ఇచ్చారు. హైదరాబాద్లోని కుతుబ్షాహీ టూంబ్స్ వద్ద ఇచ్చిన ఈ విందుకు అమెరికా, ఇరాన్, తురియే, యూఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్�
తెలంగాణలో పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నది. నిత్యం వేలాది పర్యాటకులు రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్లోని చార్మినార్, సాలార్�
విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలం దక్కన్ పీఠభూమి. అందునా తెలంగాణ సంస్కృతి మరింత ప్రత్యేకం. ఎందరు వచ్చిన తల్లిలా ఆదరించి అక్కున చేర్చుకునే నెనరుగల్ల భూమి, అనురాగాలు ఆప్యాయతలు పంచే మనసున్న గడ్డ తెలంగ
భాగ్యనగరం చారిత్రక సౌందర్యానికి ప్రతీక. వందల ఏండ్ల చరిత్రకు నిలువుటద్దం.. ఎన్నో అద్భుతమైన కట్టడాలు, సృజనాత్మక, కళాత్మక నిర్మాణాలకు సాక్షీభూతం. అలనాటి సంపదలో అత్యంత ప్రాధాన్యం ఉన్నవి మెట్ల బావులే. సమైక్య �
Qutub Shahi Tombs | కొత్తగా వచ్చిన యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్తో కలిసి కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ కాంప్లెక్స్ను మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఈ పార్కును పూర్తి చేయడం కోసం యూఎస్ కాన్సులేట్ 1.1 లక్షల డాల