Hemant Soren | జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు అధికారులు శనివారం ఉదయం రాంచీలోని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు.
Arvind Kejriwal | ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal) సీబీఐ విచారణ ముగిసింది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సుమారు 9 గంటల పాటు సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. అయితే కేజ్రీవాల్ను సీబీఐ అరెస్�
ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ ప్రధాన సూత్రధారిగా ఉన్న రూ 200 కోట్ల దోపిడీ స్కామ్లో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఢిల్లీ పోలీస్ ఆర్ధిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఇటీవల ప్రశ్నించగా తా�