కాంగ్రెస్ పదిహేను నెలల పాలనలో అన్నిరంగాల్లో విఫలమైందని విమర్శలు ఎదుర్కొంటున్నది. రేవంత్ సర్కార్కు కనీసం టెన్త్ పరీక్షలు కూడా నిర్వహించడం చేతకావడం లేదని విపక్షాల నేతలు, విద్యార్థులు, విద్యావేత్తల�
కామారెడ్డి జిల్లా జుక్కల్లో బుధవారం గణిత పరీక్ష ప్రశ్నలు లీక్ చేసిన కేసులో పోలీసులు 8 మందిని అరెస్టుచేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఎస్పీ రాజేశ్చంద్రం గురువారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించ�
నల్లగొండ జిల్లా నకిరేకల్లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ తీవ్ర కలకలం రేపుతున్నది. శుక్రవారం రాత్రి 10 గంటలకు మొదలైన విచారణ శనివారం రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరోసారి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగుచూసింది. ఆగ్రా జిల్లాలోని ఫతేపూర్ సిక్రిలో గురువారం 12వ తరగతి బోర్డు పరీక్ష ప్రశ్నాపత్రాలు వాట్సాప్ గ్రూపులో షేర్ అయ్యాయి.