‘రాష్ట్ర ప్రభుత్వం 49 జీవోను ఆపేసింది.. ఒకవేళ ఈ జీవో ను మళ్లీ తెస్తే అధికార పార్టీ నుంచి మొట్టమొదటగా రాజీనామా చేసేది నేనే..’ అంటూ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కవ్వాల్ టైగర్జోన్ పరిధిలో విధించిన ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే వాటిని ఎత్తివేయాలని ప్రజలు, వాహనదారులు డిమాం డ్ చేశారు. శుక్రవారం జన్నారంలోని ఆర్ఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో ఎఫ్డీ�
పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని లోడుపల్లి, కొండపల్లి అభయారణ్యాన్ని జీవవైవిధ్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని కవ్వాల్ టైగర్ జోన్ సీసీసీఎఫ్ శాంతరాం అన్నారు. ఆదివారం లోడుపల్లి సెక్షన్, కొండపల్లి సౌత్
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులు పులుల ఆవాసానికి కేరాఫ్గా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతం తడోబా, ఇంద్రావతి అభయారణ్యాలకు కారిడార్గా ఉండడంతో స్వేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి.
కవ్వాల్,ప్రాణహిత పరీవాహక ప్రాంతాల్లో సంచారం మూడేళ్లుగా గణనీయంగా కదలికలు తడోబా నుంచి తరచూ రాకపోకలు అనుకూల ప్రదేశాల కోసం అన్వేషణ సంరక్షణకు రాష్ట్ర అటవీ శాఖ చర్యలు ఆహారం, నీటి వసతి ఏర్పాటు ఉమ్మడి ఆదిలాబా�