తమ జాతి బిడ్డల చిన్న చిన్న అవసరాలు తీర్చడంలో సీతక్క కొంత శ్రద్ధ వహించినా ఒక్కోసారి ఆదివాసీల విషయంలో ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు ఆమె ముందు తొలగించలేని అడ్డంకులుగా నిలబడవచ్చు. కొన్ని విషయాల్లో ప్రభుత్వ
కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్లో హైదరాబాద్కు చెందిన ఎన్ఐఏ ఎస్పీ సుధార్బిజీ(బీహర్)కు చెందిన అధికారి ఆదివారం కుటుంబ సభ్యులతో కలి సి జంగల్ సఫారీ వాహనంలో పర్యటించారు.
మంచిర్యాల జిల్లా జన్నారంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ పక్షులకు స్వర్గధామం అని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్విన్ల్యాండ్ ప్రొఫెసర్ ప్రదీప్ నినాన్ థామస్ అన్నారు.
పులుల సంరక్షణకు అటవీ సంపదను కాపాడాలని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కడెంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లోకెల్లా భార
రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. శనివారం ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం సందేశం విడుదల చేశారు.
కవ్వాల్ టైగర్ రిజర్వు ప్రాంతాల నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు.