వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్షైర్ హాథ్వే ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి (క్యూ3)గాను శనివారం ఏకంగా 12.8 బిలియన్ డాలర్ల (లక్ష కోట్ల రూపాయలకుపైగా) నష్టాలను ప్రకటించింది. దీంతో ఒక్కో ఏ రకం షేర్ 8,824 డాలర్లు �
దేశంలో ద్వితీయ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ నిరుత్సాహకరమైన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించింది. 2022-23 నాలుగో త్రైమాసికంలో ఆదాయ, లాభాల వృద్ధిపై విశ్లేషకులు అంచనాలను ఇన్ఫోసిస్ చేరలేకపోయింది.
Q3 Results | దేశ ఆర్థికరంగం రోజురోజుకూ దిగజారుతున్నది. కేంద్ర ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉన్నదని స్పష్టంచేస్తూ ఆర్థిక రంగం పతనం దిశగా పయనిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాలే మోదీ సర్కా�
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం (క్యూ3)లో దేశ జీడీపీ 4.6 శాతంగా నమోదు కావచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అంతకుముందు త్రైమాసికాల్లో బాగు
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ భారీగా ఉద్యోగులను నియమించు కోవడానికి సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తాము 1,25,000-1,50,000 మేర కొత్త నియామకాలు జరుపుతామని టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ తెలిపారు.
400% హైదరాబాద్లో పుంజుకున్నఅమ్మకాలు: అనరాక్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: కరోనా మహమ్మారి ప్రభావం నుంచి నిర్మాణ రంగం కోలుకుంటున్నది. దేశంలోని టాప్-7 నగరాల్లో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ3)లో నమోద�