అతిపెద్ద ఇంజినీరింగ్ సేవల సంస్థ పిట్టీ ఇంజినీరింగ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ నికర లాభం రూ.10.16 కోట్ల నుంచి రూ.22.55 కోట్లకు చేరుకున్నట్టు తెలిపి
ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డు స్థాయి లాభాలను గడించింది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలానికిగాను సంస్థ రూ.605 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది.
టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సేవల సంస్థ కేఫిన్ టెక్నాలజీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభం 28 శాతం ఎగబాకి రూ.61.4 కోట్లుగా న
క్యూ2లో రూ.12,548 కోట్ల లాభం న్యూఢిల్లీ, నవంబర్ 11: టాటా స్టీల్ ఏకీకృత నికర లాభం గతంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ2)లో ఎన్నో రెట్లు పెరిగింది. క్యూ2లో ఏకంగా రూ.12,547.70 కోట్ల లాభాల�
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: కన్జ్యూమర్ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ హావెల్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.326.36 కోట్ల నుంచ�