ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ తన అధికార నివాసం మరమ్మతుల కోసం అంచనా కంటే మూడు రెట్లు అధిక వ్యయం చేసినట్టు కాగ్ తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీకి ఎట్టకేలకు అధికారిక నివాసంగా సివిల్ లైన్స్ బంగ్లాను కేటాయించారు. ఈ మేరకు పీడబ్ల్యూడీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే న�
ఎట్టకేలకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) స్పందించింది. గురుకుల ఉపాధ్యాయ నియామకాల్లో ఉత్తీర్ణత సాధించిన దివ్యాంగ అభ్యర్థుల మెరిట్ జాబితాను నేటి
ఈసారి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సాంకేతక తోడవడంతో జిల్లా అంతటా నిఘా నీడన జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్న ఎన్నికలకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా సాంకేతి�
జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి ప్రావీణ్య ప్రకటించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. అసె
ఢిల్లీ : కేంద్ర పోలీసు, సాయుధ బలగాల ఎంపికల్లో వికలాంగులకు మినహాయింపులు ఎత్తివేస్తూ కేంద్రం కీలక నిర్ణయం వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగాలలో వికలాంగులకు (పీడబ్ల్యూడీ) తప్పనిసరి 4% రిజర్వేషన్ నుండి భారతీ�
భద్రాద్రి కొత్తగూడెం : ఇంటి లోన్ పేరుతో ఓ కుటుంబాన్ని రూ. 35 లక్షలకు ముంచారు ఇద్దరు సభ్యుల గ్యాంగ్. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యానగర్ గ్రామ పంచాయతీలోని రామ్నగర్లో చోటుచేసుక�