Tirumala | సాలకట్ల బ్రహోత్సవాల సందర్భంగా తిరుమలలో గురువారం శ్రీ వేంకటేశ్వర స్వామికి మానవరూప స్వరూపమైన సుదర్శన చక్రత్తాళ్వార్ కు పవిత్ర చక్రస్నానం నిర్వహించారు.
తిరుమలలో (Tirumala) శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిని (Pushkarini) నేటి నుంచి నెలరోజుల పాటు మూసివేయనున్నారు. పుష్కరిణిలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టనున్నామని, ఇందులో భాగంగా ఆగస్టు
TTD Chairman | బెంగళూరు(Bangalore) నగరంలోని వయ్యాలికావల్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్మించిన స్వామివారి పుష్కరిణి(Pushkarini), కళ్యాణకట్ట(Kalyanakatta)ను ఆదివారం టీటీడీ(Ttd) ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి ప్రారం