పత్తి పంట ను ఎలాంటి టార్గెట్ లేకుండా సీసీఐ అధికారులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని పత్తి రైతులు మంగళవారం సాయంత్రం యరగండ్లపల్లిలోని శ్రీలక్ష్మీనర్సింహ స్వామి కా�
ఇప్పుడే పత్తి కొనుగోళ్లు జరిపే పరిస్థితి లేదని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులు తేల్చి చెబుతున్నారు. మొదటి పికింగ్లో పత్తి తమ నిబంధనల ప్రకారం ఉండడం లేదని చెబుతున్నారు. వారం కింద జమ్మిక�
పత్తి కొనుగోళ్లకు తాత్కాలిక బ్రేక్ పడింది. జిన్నింగ్ మిల్లుల్లో నిల్వ చేసేందుకు స్థలం లేదనే సాకుతో సీసీఐ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నది. గురువారం నుంచి ఫిబ్రవరి 4 దాకా కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్�
పత్తి రైతులకు ఈ యేడాది నిరాశే మిగులుతున్నది. వాతావరణం అనుకూలించక అంతంతే దిగుబడి రాగా, ఆపై ధర లేక పెట్టుబడులు ఎల్లని దుస్థితి ఉన్నది. గతేడాది రికార్డుస్థాయిలో క్వింటాలు 10 వేల దాకా పలికి మెరిపించిన కాటన్ �
గజ్వేల్ వ్యవసాయ మార్కెట్యార్డు పరిధిలోని సీసీఐ కేంద్రాల్లో పత్తికొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం ఆయా సీసీఐ కేంద్రాలకు రైతులు వివిధ వాహనాల్లో పత్తిని విక్రయానికి తీసుకువచ్చారు. పత్తిని వి
పత్తి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. దళారులబారిన పడి పత్తి రైతులు మోసపోకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తున్నారు. గత సంవత్సరం సీసీఐ �