పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ సందేశాన్ని పంపింది. సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతలతో కేంద్ర ప్రభుత్వ అధికారులు శనివారం సుమారు ర
డిమాండ్ల సాధన కోసం పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు వద్ద ధర్నాలో ఉన్న రైతు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. 55 ఏండ్ల రైతు గురువారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, గత మూడు వారాల వ్యవధిలో ఇది రెండో ఆత్మహత్యని రైతు
కాలగర్భంలో కలిసిపోయిన 2024 సంవత్సరం మరో రైతు పోరాటానికి తెరతీసింది. గత ఏడాది ఫిబ్రవరి 14 నుంచి పంజాబ్ రైతులు హర్యానా సరిహద్దుల్లోని శంభు-అంబాలా, అఖౌరీ-జింద్ కూడళ్ల వద్ద బైఠాయింపు జరుపుతున్నారు. మరో నెల రోజ�
కనీస మద్దతు ధరకు(ఎంఎంస్పీ) చట్టబద్ధత కల్పించడంతోపాటు తమ ఇతర న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్ పోలీసులు సృష్టించిన అడ్డంకులతో ముందుకు సాగడం లేదు.
Farmers protest | దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతున్నది. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ, పంజాబ్-హర్యానా సరిహద్ద�
Farmers protest | నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరు సాగించి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచిన అన్నదాతలు.. ఇప్పుడు మళ్లీ అదే తరహా ఉద్యమానికి పూనుకున్నారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రైతు రుణాల మాఫీ తద�
Farmers protest | రైతుల సంఖ్య పెద్ద ఎత్తున పెరగడంతో అరెస్టులు సాధ్యం కాలేదు. వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో ఆందోళనకారులు తలోదిక్కు పరుగులు తీశారు. అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మార