గత ఏడాది ఫిబ్రవరి 13 నుంచి రైతులు నిరసన కొనసాగిస్తున్న ఖనౌరీ, శంభూ సరిహద్దు పాయింట్ల వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక శిబిరాలను పంజాబ్ పోలీసులు బుధవారం బలవంతంగా తొలగించారు. రైతులను అక్కడ నుంచి తర�
పంజాబ్ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్రం చర్చలు జరపనుంది. కేంద్ర సర్కారు, రైతు సంఘాల నేతలు చర్చలపై ఒక అంగీకారానికి వచ్చారు. కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రియ రంజన్ ఎస్క
Drones Seized: ఇంటర్నేషనల్ బోర్డర్ వద్ద 16 డ్రోన్లను స్వాధీం చేసుకున్నది బీఎస్ఎఫ్. వారం రోజుల్లో ఆ డ్రోన్లను పట్టుకున్నారు. వీటితో పాటు 16 కిలోల నార్కోటిక్ పదార్ధాలను కూడా సీజ్ చేశారు.
ఢిల్లీ చలో మార్చ్ సందర్భంగా పోలీసులతో ఘర్షణలో మరణించిన యువరైతు శుభకరణ్ సింగ్ అంతిమ సంస్కారాలపై అన్నదాతలు కీలక ప్రకటన చేశారు. మృతికి బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాకే మృతదేహానికి అంత్యక్రియలు
Farmers Movement | రైతు సంఘాల కవాతు నేపథ్యంలో హర్యానా పోలీసులు అభేద్యమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పంజాబ్ సరిహద్దుల్లో మూడంచెల పోలీసు భద్రతా ఏర్పాటు చేశారు. మొదట బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), ఆ తర్వాత ఆర్ఏఎఫ్, మూ�
Pakisthan Drone | పంజాబ్లోని తార్న్ తరన్ జిల్లాలో పాకిస్థాన్ డ్రోన్ కలకలం సృష్టించింది. జిల్లాలోని లఖానా గ్రామంలో భద్రతా దళాలు ఆ డ్రోన్ను నేలకూల్చాయి. భారత గగనతలంలో ప్రవేశించిన ఆ పాకిస్థానీ డ్రోన్ (DJI మ్యాట్రిస�