ఎదులాపురం, మార్చి 25: ఆదిలాబాద్ జైలు నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా పర్సోడి గ్రామానికి చెందిన టేకం నాగారావుపై 2016లో తాంసి పోలీస్ స్టేషన్లో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ
ప్రపంచ చాంపియన్పై అద్భుత విజయం స్ట్రాంజా బాక్సింగ్ టోర్నీ న్యూఢిల్లీ: స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో సుమిత్ కుందు సంచలన ప్రదర్శనతో అదరగొట్టాడు. సోమవారం జరిగిన పురుషుల 75కిలోల తొలి రౌండ్లో సుమ�
China lockdown restrictions | కరోనా కట్టడికి ప్రధాన నగరాల్లో చైనా లాక్డౌన్ విధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు పాల్పడుతున్నది. పై ఫొటోనే తాజా ఉదాహరణ. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పలువురికి
భార్య పుట్టినరోజును మరిచిపోతే.. అక్కడ జైలుకు వెళ్లాల్సిందే | ఒక్కోదేశంలో ఒక్కో రూల్ ఉంటుంది. కొన్ని దేశాల్లో ఉండే చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. పిల్లలను దండించినా
ఖమ్మం: గంజాయి కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన పాంగీ ప్రసాద్కు పదేండ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమాన విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా జడ్జి పి. చంద్రశేఖర్ ప్రసాద్ సోమవారం తీర్పు ఇచ్చారు. ప్రాసీక్యూషన్ �
‘చిడా-దహి’ వేడుక 23న ప్రపంచ ప్రసిద్ధమైన ‘దండన’ మహోత్సవాన్ని ‘బ్రహ్మ-మధ్వ-గౌడీయ’ సంప్రదాయవాదులంతా ఏడాది కొకసారి కన్నుల పండువగా జరుపుకొంటారు. ‘హరే కృష్ణ’ ఉద్యమంలో భాగంగానూ దీనిని నిర్వహిస్తారు. ‘దండన’ అంట