జిల్లాలో ఆదివారం పల్స్పోలియో కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానలతోపాటు బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఐదేండ్లలోపు చిన్నార�
పల్స్పోలియో సందర్భంగా ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికా
0-5 సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై శనివారం వైద్య సిబ్బంది
పల్స్పోలియో కార్యక్రమానికి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు ఐదేండ్లలోపు చిన్నారులందరికీ పల్స్పోలియో చుక్కలు వేయనున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్�
అప్పుడే పుట్టిన పాప నుంచి ఐదేండ్లలోపు చిన్నారుల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలియో చుకల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం(నేడు) జిల్లాలో పల్స్ పో�
నిండు జీవితానికి రెండు చుక్కలు, పోలియో అంతం.. మనందరి పంతం, పోలియోను తరిమేద్దాం.. అందమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం.. అంటూ పల్స్పోలియో కార్యక్రమంపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వైద్యారోగ్యశాఖ విస్తృత�
వచ్చేనెల 3,4,5 తేదీల్లో నిర్వహించనున్న పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో పల్స్ పోలియో నిర్వహణపై సమావేశం నిర్వహించారు.