పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లాలని, ఇంట్లోని చిన్నారులకు పోలియో చుక్కలను తప్పకుండా వేయాలని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ విజయలక్ష్మి వైద్య సిబ్బందికి సూచించారు.
వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా ఆదివారం 0-5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. వరంగల్ దేశాయిపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వరంగల్ కలెక్టర్ పీ ప్రావీణ్య చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్
పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 37,53,814 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సంగారెడ్డి జిల్ల�
నిండు జీవితానికి రెండు చుక్కలు నినాదంతో పోలియో మహమ్మారి నుంచి చిన్నారులను కాపాడేందుకు ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం చు ట్టింది. జిల్లాలోని ఐదేండ్లలోపు పిల్లలందరికీ చుక్క లు వేసేందు�
పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడేందుకు వైద్యారోగ్యశాఖ నేడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నది. ఇందులో భాగంగా ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. హెల్త్ సెంటర్లు, అంగన్వ�