టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు అట్ల రాజశేఖరరెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, మరో ప్రధాన నిందితుడైన పులిదిండి ప్రవీణ్కుమార్ బెయిల్ను తిరస్కరించింది.
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు వరుసకు అల్లుడైన పులిదిండి ప్రవీణ్కుమార్ సూచన మేరకు తాము సహకరించామని ఈస్ట్ గోదావరికి చెందిన సోదరులు జానిపల్లి రవికుమార్, శ్రీనివాస్రావ�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు పులిదిండి ప్రవీణ్కుమార్ బెయిల్ పిటిషన్పై మంగళవారం వాదనలు ముగిశాయి. సిట్ అనుబంధ చార్జ్షీట్ దాఖ లు చేయనున్నదని, కొంతభాగం విచారణ మాత్రమే పూర్తయ�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు రాజశేఖర్రెడ్డి బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు.