ప్రజావాణితో ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్�
హైదరాబాద్లోని ఎమ్మార్వో కార్యాలయాల్లో సేవలు ఏ విధంగా అందుతున్నాయి? నిర్ణీత సమయంలోపు సంబంధిత ధ్రువపత్రాలు జారీ అవుతున్నాయా? పెండింగ్లో దరఖాస్తులకు కారణాలు? ఇలా తదితర అంశాలన్నింటిపై వివరాలు సేకరించి �
యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో (Ramannapet) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. అదానీ అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం నిర్వహిస్తున్న �
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రెండు విడతలు పూర్తయ్యాయి. మూడో విడత ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే కృత్రిమమేధ కారణంగా పుట్టుకొస్తున్న డీప్ఫేక్ల వల్ల తప్పుడు సమా�
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ కమిటీకి నేతృత్వం వహిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దా నిపై ప్రజలు సలహాలు, సూచనలు పంపాలంటూ విజ్ఞప్తి చేశారు. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతమున్న చట్టపరమైన పరి�
Minister Ponnam Prabhakar | ప్రజల అభిప్రాయాల మేరకే ప్రభుత్వ విధానాలు(Government decisions) ఉంటాయని రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. బుధవారం ఆయన సిద్దిపేట(Siddipet) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ �
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి వారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 55 మంది అర్జీదారులు ఫిర్యాదులను అందజేశారు.
రంగారెడ్డి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా కాలువల నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులపై మంగళవారం ప్రజాభిప్రాయం సేకరించనున్నారు. రంగారెడ్డి, వికారాబాద్,