INDIA’s 1st public meet | ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ (INDIA’s 1st public meet ), బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరుగనున్నది. అక్టోబరు మొదటి వారంలో దీనిని నిర్వహించాలని ఆ కూటమి నిర్ణయించింది. ఇండియా బ్లాక్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విస్తృతంగా చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు జిల్లాల వారీగా ఇన్చార్జీలను సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చడం పైనే ప్రధాని మోదీ దృష్టి పెడుతున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శించారు.
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ జాతీయాధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఏం చేసినా దేశంలో సంచలనమేనని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షే శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
కాంగ్రెస్ నిర్వహించిన వరంగల్ సభ.. రైతు సంఘర్షణ సభ కాదని... రాహుల్ సంఘర్షణ సభ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. ఎయిర్పోర్టులో దిగిన తర్వాత సభ దేని గురించి అని రాహుల్