జీహెచ్ఎంసీలో ఇంజినీర్లకు కొత్త కొలువు కష్టాలు వచ్చి పడ్డాయి. ప్రభుత్వ కొలువు.. అందులో హైదరాబాద్ పౌరులకు సేవలందించే కీలకమైన బల్దియా లో పోస్టింగ్ వచ్చిందంటూ సంబురపడిన ఏఈఈలకు నిరాశే ఎదురవుతున్నది.
జీహెచ్ఎంసీలో ఇంజినీరింగ్ విభాగంలో మరింత బలోపేతం కానున్నది. రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కు 146 మంది ఏఈఈలు కొత్తగా నియమాకం కాగా.. ఇందులో జీహెచ్ఎంసీకి 125 మంది ఏఈఈలు రిపోర్టు చేశారు.
వైద్యారోగ్య రంగానికి గుండెకాయ లాంటి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీపీహెచ్) విభాగాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచించడం దుర్మార్గమని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్
రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నెల రోజుల పాటు నీటి సరఫరాలో అంతరాయం రాకుండా జాగ్రత్త వహించాలని కోరారు.