అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నాయకులు వేదికల మీద చేరి హల్చల్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లిలో ఆదివారం కాంగ్రెస్ నాయకుడ�
సిద్దిపేట జి ల్లా దుబ్బాక నియోజకవర్గంలో మళ్లీ ప్రొటోకాల్ రగడ చోటుచేసుకుంది. శనివారం దుబ్బాక నియోజవర్గంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల లో స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డితో కలి సి దేవాదాయ, అ
కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తున్న అధికారులపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు ఫిర్యాదు చేసినట్టు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.
ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ను ఉల్లంఘిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క ఆదివారం జిల్లాలో పలు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు చేసిన సం�