యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొటూ, శుక్రవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక అంబేద్కర్ చౌరస�
Badlapur | బద్లాపూర్ (Badlapur)లో చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన (Sexual Assault Case)లో 300 మంది నిరసనకారులపై ఎఫ్ఐఆర్ నమోదు (FIR Registered) చేసినట్లు థానే పోలీసులు బుధవారం తెలిపారు.
ఈద్ ఊరేగింపు (Karnataka Eid clash) సందర్భంగా కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి 43 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాల్లో ప్రజలు, శ్రేణులు, కార్యకర్తలు, ప
లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఇప్పటికీ శ్రీలంకలోనే ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. సోమవారం గొటబయ, ఆయన భార్య, కుటుంబసభ్యులకు చెందిన దాదాపు 15 పాస్పోర్టులను ఆయన సన్నిహితులు కొలంబో ఎయిర్పోర్టుకు తీసుకొ�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని అధికార బీజేపీ ఎమ్మెల్యే కారుపై దాడి జరిగింది. బుధానా నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఉమేష్ మాలిక్ ప్రయాణించిన వాహనంపై నిరసనకారులు దాడి చేశారు. ముజఫర్నగర్లోని సిసౌలిలో శనివారం ఈ