29-31 వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆదాయ పన్ను కార్యాలయాలు తెరిచివుండనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను పన్ను చెల్లింపుదారులు తమ పన్ను బకాయిలను చెల్లించడానికి ఈ శని, ఆది, సోమవారాల్లో ఆఫీస్లను తెర
ఆస్తి పన్ను కట్టని వారిని జీహెచ్ఎంసీ లక్ష్యంగా చేసుకున్నది. పన్ను కట్టని వారి ఆస్తులను సీజ్ చేస్తామంటూ బెదిరిస్తున్నది. ఇందులో భాగంగానే ప్రతిరోజూ ఒక్కో సర్కిల్లో ఐదేసి చొప్పున ఆస్తులను సీజ్ చేస్తు
రెండేళ్లుగా ఆస్తిపన్ను బకాయి చెల్లించకపోవడంతో పాటు బల్దియా నోటీసులకు స్పందించకపోవడంతో బంజారాహిల్స్ రోడ్ నం.1లోని తాజ్బంజారా హోటల్ను అధికారులు సీజ్ చేశారు. సుమారు రూ.1.40 కోట్ల మేర బకాయి ఉండటంతో అనేక�
ఆదాయం రాబడిలో అవసరమైన అన్ని మార్గాలను బల్దియా అన్వేషిస్తున్నది. ఆస్తిపన్ను వసూళ్లలో నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ అపసోపాలు పడుతున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 2100 కోట్ల టార్గెట్ వి�
2వేల కోట్ల ఆస్తిపన్ను లక్ష్యాన్ని అధిగమించేందుకు బల్దియా చర్య లు చేపట్టింది. మొండి బకాయిదారులను గుర్తించి.. నోటీసులు జారీ చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో 9 లక్షల మంది నుంచి 950 కోట్లను వసూలు చేసింది. అయితే న
ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) అవకాశం సోమవారంతో ముగుస్తున్నది. 2021-22 సంవత్సరం వరకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలను 10 శాతం వడ్డీతో ఏకకాలంలో పూర్తిగ�