భూభారతి చట్టాన్ని రైతులకు అనుకూలంగా ఎలాంటి లొసుగులు లేకుండా పక్కగా అమలు చేయాలని ఎంసీపీఐ(యూ) నాయకులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ తెలంగాణ రాష్ర్ట కమిటీ పిలుపులో భాగంగా హనుమకొండ తహసీల్దార్ ఆఫీసులోని సీనియన�
జిల్లాలో విద్యాహక్కు చట్టాన్ని అధికారులు పక్కాగా అమలు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు తిరుపతి నాయక్ అన్నారు. పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజ లు తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని, ఇండ్లను పదిలంగా చూసుకునే వారికి చెప్పి వెళ్లాలని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మ�