బోధన్ డివిజన్లోని లక్ష్మీసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యా య స్థానం ఊరట కల్పించింది. బాధిత రైతులకు న్యాయం చేయకపోవడాన్ని తప్పుపట్టిన న్యాయస్థానం బోధన్ సబ్ కలెక్టర్ కార్య�
కాళేశ్వరం అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే కాళేశ్వరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. ఈ ప్రాజెక్టుపై విచారించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు జారీ చేయడం శోచనీయమని విచారం వ్�
చ్ఎండీఏ పరిధిలో బడా ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాసులు కురిపించే హైరైజ్ ప్రాజెక్టుల విషయంలో అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మామూలు భవనాలకే ముప్ప తిప్పలు పెట్టే యంత్రాం�