ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఖాదీ ఉత్పత్తి, అమ్మకాలు భారీగా పెరిగాయని, దీంతో గ్రామీణ భారతదేశంలోని వృత్తిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్ మ�
వృత్తిదారుల ఆర్థిక పరిపుష్టికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. నాయీ బ్రాహ్మణులు, రజకుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ 250 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తున్�
రాష్ట్రంలో వృత్తిదారులకు సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతో కులవృత్తులు కొత్తపుంతలు తొక్కుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ తెలిపారు. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్�
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులకు ఆదెరువు లభిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎకడా లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. నాయీబ్రాహ్మణుల హెయిర్ సెల�
బ్రిటన్ వైపు ఇండియన్ సంపన్నుల చూపు|
కరోనా రెండో వేవ్ నేపథ్యంలో భారతీయ సంపన్నులు, నిపుణులు మెరుగైన జీవనం ప్లస్ ఆరోగ్య వసతుల కోసం బ్రిటన్ వంటి విదేశాల....