ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం తర్వాత ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోతే మక్తల్లో ఉన్న తన ఇల్లు అమ్మి లబ్ధిదారులకు పైసలిస్తానని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.
ముందస్తుగా జూరాల ప్రాజెక్టుకు వరద వచ్చి చేరడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మురిసిపోతున్నది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎ గువ ప్రాంతాల నుంచి వరద క్రమంగా పెరుగు తూ వస్తున్నద
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులు పోరుబాట పట్టారు. మస్తీపూర్, నందిమళ్ల, సింగంపేట, మూలమల్ల తదితర గ్రామాలకు చెందిన 200 మంది రైతులు డ్యాం వద్దకు చేరుకొని ప్రధాన రహదారిపై బారికేడ్లతోపాటు ముళ్లకంప�
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువకు సమాంతరంగా మరో కాలువ తవ్వకం కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. యాసంగిలో డ్యాం ఆయకట్టు కింద రైతులు వివిధ పంటలు సాగుచేశారు. జూరాలపైనే ఆయకట్టుతోపాటు నెట్టెంపాడు, కోయిల్సాగర్, భీమా ఎత్తిపోతల పథకాలు ఆధ�
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జూరాలకు వరద నీరు వచ్చి చేరుతున్నది. సోమవారం రాత్రి వరకు ప్రాజెక్టుకు 1,70,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్