తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఆదివారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేడుకలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య, రాజకీయ పార్టీల నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
భారత దేశంలోని తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీ బాయి పూలే జయంతిని బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయంలో సావిత్రీబాయి పూలె చిత్రపటానికి పూలమాలలు వేసి �