Hyderabad | ''మా కాలనీలో హాస్టళ్లను అనుమతించం''.. అంటూ కాలనీవాసులు ఏర్పాటు చేసిన బ్యానర్లు ఎస్సార్ నగర్లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో చర్చనీయాంశంగా మారింది.
ప్రైవేట్ హాస్టళ్లలో భద్రత కరువవుతున్నది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నది. పంజాగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో పలు హాస్టళ్లను పోలీసులు తనిఖీలు చేపట్టగా, డొల్లతనం బయటపడింది. అనేక హాస్టళ్లలో పని
గురుకులాల వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య కుటుంబ సంబంధాలు, ప్రేమానుబంధాలు దెబ్బతింటున్నాయని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ నెలకొన్న తరుణంలో మండలంలోని కొన్నె గ్రామానికి చెందిన కందుకూరి సోనీగౌడ్ ఏకంగా మూడు పోస్టులకు ఎంపికై శభాష్ అనిపించుకుంది. కందుకూరి బుచ్చమ్మ- శంకరయ్య దంపతుల కుమార్తె సోనీగౌడ్ న
Heavy Rains | మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మ గూడ నీట మునిగింది.