తెలంగాణ ప్రింట్ మీడి యా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలన్నీ పష్కారమయ్యేందుకు కృషి చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హామీ ఇచ్చారు. సుందర
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రచారం కోసం కేంద్రం వేల కోట్లు ఖర్చు చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రూ. 6,509.56 కోట్లు ప్రకటనల కోసం వెచ్చించిం ది.
ఈ ఏడాది 3 శాతం పడిపోనున్న ప్రింట్ మీడియా లాభాలు ప్రకటనలతో మాత్రం 25 శాతం పెరగనున్న ఆదాయం ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తాజా నివేదిక ముంబై, మే 3: కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రింట్ �
ప్రింట్ మీడియాకు 62% మంది ఓటు డిజిటల్, వెబ్ మీడియాల్లో ఫేక్ అతి న్యూఢిల్లీ, జనవరి 25: ప్రింట్ మీడియాకే అత్యంత విశ్వసనీయత ఉన్నదని తాజా సర్వేలో తేలింది. ప్రింట్, టెలివిజన్, వెబ్ మీడియాల్లో ఏది కచ్చితమైన
న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ప్రింట్ మీడియాపై ప్రకటనదారుల ఆకర్షణ వేగంగా పెరుగుతున్నది. కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో ఈ మీడియాకు దూరం జరిగిన అడ్వర్టైజర్లు తాజాగా యాడ్స్ను గణనీయంగా పెంచారు. ఈ ఏడాది ఏప్రిల్-�
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లోనూ వార్తల సేకరణ కోసం జర్నలిస్టులు విధుల్లో పాల్గొంటున్నారు. సమాచారాన్ని ప్రజలకు అందించాల�