అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం దేవాదాయశాఖ ఏర్పాటుచేసిన ధర్మవాణికి వినతులు వెల్లువెత్తాయి. సోమవారం బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ధర్మవాణిలో పలువురు అర్చక ఉద్యోగులు తమ సమస
దేవాదాయశాఖలోని అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మొదటిసారి ఏర్పాటుచేసిన ధర్మవాణికి వినతులు వెల్లువెత్తాయి. సోమవారం బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్�
రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో సరైన సిబ్బందిలేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే దేవాలయాల్లో ఉద్యోగులు, ఆర్చకులకు ప్రమోషన్స్ ఇవ్వాలని దేవాదాయశాఖ కమిషనర్ శైలజారామయ్యర్ను తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చై
అర్చకులకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం అందజేసిన వేతనాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. రాష్ట్రంలోని దాదాపు 13వేల పైచిలుకు ఆలయాల్లో అర్చకులు, అర్చక ఉద్యో�
అర్చక ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బుధవారం హైదరాబాద్లోని శ్రీవీరాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగిన జేఏసీ అర్చక ఉద్యోగుల రాష్ట్ర కమిటీ సమావేశ
తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడిగా చింతపట్ల బద్రీనాథ్ ఆచార్యులు ఎన్నికయ్యారు. గురువారం బేగంపేటలోని హనుమాన్ ఆలయంలో నిర్వహించిన జేఏసీ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్ను