అర్చకులకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం అందజేసిన వేతనాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. రాష్ట్రంలోని దాదాపు 13వేల పైచిలుకు ఆలయాల్లో అర్చకులు, అర్చక ఉద్యో�
అర్చక ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బుధవారం హైదరాబాద్లోని శ్రీవీరాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగిన జేఏసీ అర్చక ఉద్యోగుల రాష్ట్ర కమిటీ సమావేశ
తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడిగా చింతపట్ల బద్రీనాథ్ ఆచార్యులు ఎన్నికయ్యారు. గురువారం బేగంపేటలోని హనుమాన్ ఆలయంలో నిర్వహించిన జేఏసీ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్ను