రైతులు యాసంగి సీజన్లో వ్యవసాయ బోరుబావుల వద్ద, చెరువు భూముల్లో ప్ర ధానంగా శనగ పంటను పండిస్తారు. నాలుగు నెలల పంట కాలంలో సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడు లు వస్తాయి. పూతదశలో పంటకు వివిధ రకాల చీడపీ�
పాడి రైతులను కలవరపెడుతున్న లంపీస్కిన్పై సంగారెడ్డి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని తెల్లజాతి పాడి పశువులు, ఎద్దులు లంపీస్కిన్ వ్యాధి బారినపడకుండా పశు సంవర్ధక శాఖ ముందస్తు చర్యలు తీసుకుం�
జిల్లాలో వారం రోజులుగా వర్షాలు కరుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశ
వానకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు మూడంచెల విధానం అనుసరించాలని ఆదేశించారు. అవగాహన కల్�
సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వానకాలం రావడంతో వివిధ రకాల వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉన్నది. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా ఆరోగ్య వైద్యశాఖ అధికారులు ముందస్తు చర్యలకు సిద్ధమయ్యారు. ర�