మీడియా స్వేచ్ఛను అణచివేసేలా ఉన్న ఐటీ సవరణ నిబంధనలు-2023, డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ చట్టం-2023 సహా పలు ఇతర చట్టాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.
పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్ర హక్కులో రాజ్యాంగ నిర్మాతలు పత్రికా స్వేచ్ఛనూ చేర్చారు. అయితే ప్రత్యేకంగా, వ్యవస్థాపరంగా సమాచార సాధనాలపై మొదటిను�
Keshava rao | ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కేశవరావు విడుదల చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ప్రెస్ కౌ
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి ఐదుగురు నర్సులకు అవార్డులు అందాయి. కొవిడ్ సమయంలో నర్సులు అందించిన సేవలకు గుర్తింపుగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ద న్యూస్ పేపర్ అసోసియేషన్ ఆఫ్ కర�
ఢిల్లీ : జర్నలిస్టులను కొవిడ్ యోధుల విభాగంలో చేర్చాలని అదేవిధంగా వారికి బీమా సౌకర్యం కూడా కల్పించాలని కోరుతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురువారం కేంద్రం, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత�