దేశంలో పత్రికా స్వేచ్ఛ ప్రస్తుత స్థితిగతులపై మీడియా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ విడుదల చేసిన 2026 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారత్ 157వ స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్య
అక్రెడిటేషన్ గుర్తింపు కలిగిన జర్నలిస్టులే తమ వాహనాలకు ప్రెస్ అనే స్టిక్కర్ను ఉపయోగించాలని తెలంగాణ సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం 4 కార్మిక కోడ్లను ఏకపక్షంగా అమలు చేయటం పత్రికా స్వేచ్ఛపై నేరుగా దాడి చేయటమేనని, ప్రజాస్వామ్యంలో మీడియా పోషించే కీలక పాత్రను బలహీనపరచటమేనని తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్స్
పత్రికా స్వేచ్ఛ విషయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న అణచివేత ధోరణులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ ఆందోళన వ్యక్తం చేసింది.
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ (Ajit Pawar) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కోసం నిధులు ఇస్తున్నామన్న ఆయన ఈవీఎం బటన్ను నొక్కాలని ఓటర్లను కోరారు. లేకపో�