మంత్రివర్గ విస్తరణ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో గందరగోళానికి తెరలేపింది. ఆది నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న సీనియర్ నాయకుడు ప్రేమ్సాగర్రావును కాదని, ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన చ
మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో వివాదాస్పదమైన ముగ్గురు ఎమ్మెల్యేలు మంగళవారం జరిగిన సీఎల్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ ముగ్గురు మంత్రిపదవులు ఆశించడం, ఆ తరువాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో వ�
మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్సాగర్రావు (పీఎస్ఆర్) మా 61.34 ఎకరాల భూమిని కబ్జా చేసిండు. 1982 నుంచి ఆ ప్లాట్లను కొనుక్కుంటూ వచ్చాం. 2002లో ఈయన కన్ను పడి కజ్జా చేసిం డు.
కాంగ్రెస్లో వర్గపోరుతోపాటు ‘కాసుల’ లొల్లి నడుస్తున్నది. అప్పుల విషయంలో కీలక నాయకులు ఒకరితో ఒకరు గొడవపడుతుండడంతో ఉమ్మడి ఆదిలాబాద్లో కాంగ్రెస్ పరిస్థితి ‘హస్త’వ్యస్తంగా మారింది.